TS TET Paper 1 Model Paper 2 (తెలుగు)
© examsiri.com
Question : 23 of 150
Marks:
+1,
-0
మూడో తరగతి బాలుడు మొదట రామాయణంలోని శ్లోకాలు చదివాడు. కొద్ది రోజులకు తల్లిదండ్రుల ప్రోద్భలంతో మహాభారతంలోని శ్లోకాలను నేర్చుకోగా తనకు తెలియకనే కొద్ది రోజులకు రామాయణంలోని శ్లోకాలను మరిచిపోతాడు. ఈ బాలుడిలో జరిగిన అవరోధాన్ని ఏ రకంగా పేర్కొనవచ్చు?
Go to Question: