TS TET Math and Science Model Paper 1 (తెలుగు)

© examsiri.com
Question : 3 of 150
 
Marks: +1, -0
నేపాల్‌లో జరిగిన భూకంప బాధితులకు ప్రశాంత్‌ అనే బాలుడు ఇతరుల ప్రోద్బలంతో సంబంధం లేకుండా తన బాధ్యతను గుర్తించి సహాయ సహకారాలను అందిస్తున్నాడు. కోల్‌ బర్గ్‌ నైతిక వికాస దశల్లో ఈ చర్య ఏ దశను సూచిస్తుంది?
Go to Question: