బ్రిటిషర్ల కాలంలో భారతదేశం
© examsiri.com
Question : 20 of 38
Marks:
+1,
-0
బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనలో భాగంగా జరిగిన యుద్ధాలు, కుదుర్చుకున్న సంధులను సరైన క్రమంలో జతపరచండి.
| జాబితా - 1 | జాబితా - 2 |
|---|---|
| 1. మొదటి కర్ణాటక యుద్ధం | a. ఎక్స్-లా-షాపెల్ సంధి |
| 2. 3వ కర్ణాటక యుద్ధం | b. పారిస్ సంధి |
| 3. మొదటి మైసూర్ యుద్ధం | c. మద్రాసు సంధి |
| 4. 2వ మైసూర్ యుద్ధం | d. మంగుళూరు సంధి |
| 5. 3వ మైసూర్ యుద్ధం | e. శ్రీరంగపట్నం సంధి |
Go to Question: