బ్రిటిషర్ల కాలంలో భారతదేశం

© examsiri.com
Question : 20 of 38
 
Marks: +1, -0
బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనలో భాగంగా జరిగిన యుద్ధాలు, కుదుర్చుకున్న సంధులను సరైన క్రమంలో జతపరచండి.
జాబితా - 1 జాబితా - 2
1. మొదటి కర్ణాటక యుద్ధం a. ఎక్స్-లా-షాపెల్ సంధి
2. 3వ కర్ణాటక యుద్ధం b. పారిస్ సంధి
3. మొదటి మైసూర్ యుద్ధం c. మద్రాసు సంధి
4. 2వ మైసూర్ యుద్ధం d. మంగుళూరు సంధి
5. 3వ మైసూర్ యుద్ధం e. శ్రీరంగపట్నం సంధి
Go to Question: