బ్రిటిషర్ల కాలంలో భారతదేశం
© examsiri.com
Question : 2 of 38
Marks:
+1,
-0
యురోపియన్లు - భారతదేశంలో వారి ప్రధాన స్థావరాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
| జాబితా - 1 | జాబితా - 2 |
|---|---|
| 1. పోర్చుగీస్వారు | a. కొచ్చిన్, గోవా |
| 2. ఫ్రెంచ్వారు | b. పాండిచ్చేరి |
| 3. బ్రిటిషర్లు | c. కలకత్తా |
| 4. డచ్వారు | d. పులికాట్, నాగపట్నం |
| 5. డేన్లు | e. శ్రీరాంపూర్ |
Go to Question: