బ్రిటిషర్ల కాలంలో భారతదేశం

© examsiri.com
Question : 2 of 38
 
Marks: +1, -0
యురోపియన్లు - భారతదేశంలో వారి ప్రధాన స్థావరాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
జాబితా - 1 జాబితా - 2
1. పోర్చుగీస్‌వారు a. కొచ్చిన్, గోవా
2. ఫ్రెంచ్‌వారు b. పాండిచ్చేరి
3. బ్రిటిషర్లు c. కలకత్తా
4. డచ్‌వారు d. పులికాట్, నాగపట్నం
5. డేన్లు e. శ్రీరాంపూర్
Go to Question: