తెలంగాణ జియోగ్రఫీ మోడల్ పేపర్ 2

© examsiri.com
Question : 49 of 50
 
Marks: +1, -0
కింది వాటిలో సరైంది ఏది?
ఎ) జేగురు మృత్తికలను మొదట మన దేశంలో కేరళలో గుర్తించారు
బి) ఎర్ర నేలలు అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి
సి) నల్లరేగడి సాధారణంగా గాలి పారేటట్లుగా ఉంటాయి
Go to Question: