Indian Economy Model Paper 4
© examsiri.com
Question : 14 of 100
Marks:
+1,
-0
పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్.. పునరావాస సదుపాయాలను కల్పించడానికి కింద పేర్కొన్న ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది?
ఎ) భూమికి భూమి
బి) కోల్పోయిన ఆస్తులకు నష్ట పరిహారం
సి) ప్రత్యామ్నాయ ఉపాధి కోసం శిక్షణ
డి) గిరిజన తెగలవారికి వేరే చోట గ్రూపులుగానే ఆవాసం కల్పించడం
ఇ) పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఒకే విడతగా గ్రామీణ ప్రాంతాల్లో రూ. 40,000, పట్టణ ప్రాంతాల్లో రూ. 50,000 ఆర్థిక సహాయం అందించడం
ఎ) భూమికి భూమి
బి) కోల్పోయిన ఆస్తులకు నష్ట పరిహారం
సి) ప్రత్యామ్నాయ ఉపాధి కోసం శిక్షణ
డి) గిరిజన తెగలవారికి వేరే చోట గ్రూపులుగానే ఆవాసం కల్పించడం
ఇ) పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఒకే విడతగా గ్రామీణ ప్రాంతాల్లో రూ. 40,000, పట్టణ ప్రాంతాల్లో రూ. 50,000 ఆర్థిక సహాయం అందించడం
Go to Question: