APTET Paper II Social Science 14 June 2018 Shift 1 Paper

© examsiri.com
Question : 117 of 150
 
Marks: +1, -0
కింది గద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.
కవిత్వంలో కందువ మాటలు, సామెతలు ఉంటే గాని తెలుగునకు పొందుకాదన్న మొల్ల తన రచనలో ఎన్నో సామెతలను ఆమెతలుగా పెట్టింది. సీతాకళ్యాణానికి  ఎందరో వచ్చారనడానికి బుజంబు, బుజంబు త్రోపులాడగ వచ్చారంటుంది. శివధనస్సును చూచి బెదిరిపోయి ఈ విల్లు కొండను మించి ఉన్నదని అనుకున్నారంటుంది.
"బుజంబు,  బుజంబు తోపులాడగా" అనగా
Go to Question: