AP TET Paper 1 Model Test 4

Section: Language I
© examsiri.com
Question : 46 of 150
 
Marks: +1, -0
కింది గద్యమును చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.
యామునాచార్యుడు చిన్నతనంలోనే శాస్త్రాలన్నీ కూలంకషంగా చదివి భాగవత్తత్వాన్ని తెలిసికొన్నాడు, శ్రీరామ మిశ్రుడనే భక్తుని వలన భాగవతోత్తముడై భగవంతుని జేరినవాడు. మాలదాసరి కూడా పరమ సాత్త్వికుడైన మహాభక్తుడే. వినయ సంపద కలవాడు. సత్యనిష్ఠుడు. తన గాన మహిమచే భాగవంతునికి ప్రీతిపాత్రుడైనవాడు. 
తన గాన మహిమచే భగవంతునికి ప్రీతిపాత్రుడైనవాడు?
Go to Question: