AP Police Sub Inspector Model Paper 1

© examsiri.com
Question : 107 of 200
 
Marks: +1, -0
ఒక రైలు బయలుదేరినప్పుడు పూర్తిగా నిండింది. మొదట ఆగిన స్టేషన్‌లో 13 వంతు ప్రయాణికులు దిగిపోగా, 280 మంది కొత్తవాళ్లు ఎక్కారు. రెండో స్టేషన్‌లో కొంత మొత్తం ప్రయాణికుల్లో 12 వ వంతు మంది దిగిపోయి, 12 మంది ఎక్కారు.
మూడో స్టేషన్‌లో ఆగి నప్పుడు ప్రయాణికులు 248 మంది ఉన్నట్లయితే, ఆ రైలులో తొలుత బయలుదేరినప్పుడు ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు?
Go to Question: