AP Police Constable Exam Model Paper 1
© examsiri.com
Question : 123 of 200
Marks:
+1,
-0
కిందివాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి.
a)బమ్మార పోతన సింగమ భూపాలుడి ప్రియురాలిపై “భోగిని దండకం' అనే గ్రంథాన్ని రాశాడు.
b)కొరవి గోపరాజు తెలుగులో రచించిన 'సింహాసన ద్వాత్రింశిక కావ్యంలో ఉజ్జయిని పాలకుడైన విక్రమార్కుడికి సంబంధించిన32 కథలను రాశాడు.
c) గౌరన తెలుగులో రాసిన 'హరిచంట్రోపాఖ్యానం' అనే గ్రంథాన్ని సింగభూపాలుడికి అంకితమిచ్చాడు.
a)బమ్మార పోతన సింగమ భూపాలుడి ప్రియురాలిపై “భోగిని దండకం' అనే గ్రంథాన్ని రాశాడు.
b)కొరవి గోపరాజు తెలుగులో రచించిన 'సింహాసన ద్వాత్రింశిక కావ్యంలో ఉజ్జయిని పాలకుడైన విక్రమార్కుడికి సంబంధించిన32 కథలను రాశాడు.
c) గౌరన తెలుగులో రాసిన 'హరిచంట్రోపాఖ్యానం' అనే గ్రంథాన్ని సింగభూపాలుడికి అంకితమిచ్చాడు.
Go to Question: