AP Police Constable Exam Model Paper 1

© examsiri.com
Question : 120 of 200
 
Marks: +1, -0
కింది ప్రవచనాల్లో సరైంది.
a) పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరితంలో కాకతీయుల కాలంనాటి శైవమత స్థితిని, ఇతర మత వివరాలనుతెలియజేశాడు.
b) రుద్రదేవుడి నీతిసారం రాజనీతిని, రాజధర్మ స్వరూపాన్ని వివరిస్తుంది.
c) జాయపసేనాని నృత్తరత్నావళిలోని నృత్య భంగిమలు వేయి స్తంభాల దేవాలయ గోడలపై ఉన్నాయి.
d)వినుకొండ వల్లభరాయుడి క్రీడాభిరామం ఓరుగల్లు కోట లోపల నివసిస్తున్న అష్టదశ ప్రజల జీవన స్థితిగతులను వివరిస్తుంది.
Go to Question: