AP Police Constable Exam Model Paper 1
© examsiri.com
Question : 116 of 200
Marks:
+1,
-0
కింది ప్రవచనాల్లో సరైనదాన్ని గుర్తించండి.
a) హాలుడికి గాభసప్తశతి గ్రంథాన్ని రాయడంలో అనులక్ష్మ్మి అనే మహిళా కవయిత్రి సహకరించింది.
b) నాగార్జునుడు యజ్ఞశ్రీకి రాసిన 'సుహృల్లేఖ' అనే లేఖా సముదాయాన్ని పిల్లలు కంఠస్థం చేసేవారని చైనా యాత్రికుడైనఇళ్ఫింగ్ తెలియజేశాడు.
C) దూలికట్ట, పాశాయిగాం స్తూపాలు అమరావతి స్తూపం కంటే ప్రాచీనమైనవి.
D) గుణాఢ్యుడి బృహత్కథను గాంగ వంశీయుడైన రాచమల్లుడు సంస్కృతంలోకి అనువదించాడు.
a) హాలుడికి గాభసప్తశతి గ్రంథాన్ని రాయడంలో అనులక్ష్మ్మి అనే మహిళా కవయిత్రి సహకరించింది.
b) నాగార్జునుడు యజ్ఞశ్రీకి రాసిన 'సుహృల్లేఖ' అనే లేఖా సముదాయాన్ని పిల్లలు కంఠస్థం చేసేవారని చైనా యాత్రికుడైనఇళ్ఫింగ్ తెలియజేశాడు.
C) దూలికట్ట, పాశాయిగాం స్తూపాలు అమరావతి స్తూపం కంటే ప్రాచీనమైనవి.
D) గుణాఢ్యుడి బృహత్కథను గాంగ వంశీయుడైన రాచమల్లుడు సంస్కృతంలోకి అనువదించాడు.
Go to Question: