AP Grama Sachivalayam Cat 1 Exam Model Paper 3
© examsiri.com
Question : 123 of 150
Marks:
+1,
-0
కింద పేర్కొన్న అంశాలను పరిశీలించండి.
a) దేశంలో 18 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలితప్రాంతంలో ప్రత్యేక దుర్భలత్వ గిరిజన గ్రూప్ (PVTG) లను గుర్తించారు.
b) ఆంధ్రప్రదేశ్లో PVTG కింద ఏడు గిరిజన తెగలున్నాయి.
c) ఇటీవల జాతీయ శాంపిల్ సర్వే సంస్థ అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ చివరి స్థానంలో ఉన్నట్లు తన నివేదికలో వెల్లడించింది.
d) ఆంధ్రప్రదేశ్లో స్త్రీ అక్షరాస్యత ఎక్కువగా పశ్చిమగోదావరి, తూర్పు గోదావరిలో జిల్లాల్లో ఉంది.
పైవాటిలో సరైన వాటిని గుర్తించండి.
a) దేశంలో 18 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలితప్రాంతంలో ప్రత్యేక దుర్భలత్వ గిరిజన గ్రూప్ (PVTG) లను గుర్తించారు.
b) ఆంధ్రప్రదేశ్లో PVTG కింద ఏడు గిరిజన తెగలున్నాయి.
c) ఇటీవల జాతీయ శాంపిల్ సర్వే సంస్థ అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ చివరి స్థానంలో ఉన్నట్లు తన నివేదికలో వెల్లడించింది.
d) ఆంధ్రప్రదేశ్లో స్త్రీ అక్షరాస్యత ఎక్కువగా పశ్చిమగోదావరి, తూర్పు గోదావరిలో జిల్లాల్లో ఉంది.
పైవాటిలో సరైన వాటిని గుర్తించండి.
Go to Question: